కడపజిల్లా రాజంపేట మండలం తాళ్ళపాక పంచాయితీలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ తరపున సర్పంచ్ గా పోటీచేసినటువంటి “జగదాభి రమ్యసుధ” భర్త పాండురాజు స్వంత ఖర్చులతో కృష్ణపట్నం ఆనందయ్య కరోనా నివారణ మందును ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని పంపిణీ చేశారు.తాళ్ళపాక పంచాయతీ లోని ప్రజలకు కరోనా నిబంధనలు పాటిస్తూ పంపిణీ చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు భారతాల శ్రీధర్ బాబు, అద్దెపల్లె ప్రతాప్ రాజు,మందా శివయ్య,సుబ్రహ్మణ్యం నాయుడు, మంద పల్లె శ్రీను తదితరులు పాల్గొన్నారు
next post