31.2 C
Hyderabad
May 3, 2024 02: 47 AM
Slider ప్రత్యేకం

దివంగత ఎడిటర్ సదాశివశర్మ కుటుంబానికి ఆంధ్రభూమి సిబ్బంది సాయం

#andhrabhoomi

ఆంధ్రభూమి ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ దివంగత ముళ్ళపూడి సదాశివ శర్మ కుటుంబానికి ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్థిక సహాయం అందించింది. సిబ్బంది తమకు తోచిన విరాళం అందించి మొత్తం 2 లక్షల 6 వేల 520 రూపాయలు సేకరించారు.

అసోసియేషన్ సభ్యులు ఇవాళ మధ్యాహ్నం సదాశివ శర్మ ఇంటికి వచ్చి శర్మ సతీమణి లక్ష్మీ పద్మావతికి, కుమార్తె శ్రీవిద్య కు చెక్కులను అంద జేశారు. అసోసియేషన్ తరఫున జర్నలిస్టులు వెల్జాల చంద్రశేఖర్, పి.వీ.రమణా రావు, శివ తదితర నేతలు రాగా వారికి సీనియర్ జర్నలిస్టు విద్యారణ్య కామ్లేకర్ ధన్యవాదాలు తెలిపారు.

Related posts

రాత్రి సమయంలో విజయనగరం జిల్లా సరిహద్దుల్లో లేడీ పోలీసు బాస్ తనిఖీలు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Satyam NEWS

తెలంగాణ లో నేడు రేపు వర్షం కురిసే అవకాశం

Satyam NEWS

Leave a Comment