నేడు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. శ్రీలంక సమీపంలో ఉపరిత ద్రోణి ఏర్పడిందని అదే విధంగా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా ఉపరితల ద్రోణి ఏర్పడినందున వాతావరణ మార్పులు అనివార్యమని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో వైపు నిన్న తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రత నమోదు అయింది. సుమారుగా 5 డిగ్రీల వరకూ పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.
previous post