29.7 C
Hyderabad
May 3, 2024 04: 54 AM
Slider ఆంధ్రప్రదేశ్

అధికార పార్టీకి చెందిన రెండో ఎమ్మెల్యేకు పాజిటీవ్

#Corona Virus Picture

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్ కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనువాసరావు కు కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కరోనా పాజిటీవ్ వచ్చింది.

ప్రస్తుతం కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ హోం క్వారంటైన్ లో ఉన్నారు. కొన్ని రోజులు నుంచి జలుబు, దగ్గు ఉండడంతో చికిత్స చేయించుకోగా కరోనా పాజిటివ్ తేలింది. గన్ మెన్ ని కూడా హోం క్వారంటైన్ లో ఉండమని ఎమ్మెల్యే సుధాకర్ సూచించారు.

Related posts

ఎస్ పి బాల సుబ్రహ్మణ్యంకు కరోనా నెగెటీవ్

Satyam NEWS

సిరిపురం గ్రామంలో సిరిమాను చెట్టు లభ్యం

Satyam NEWS

ఎల్లారెడ్డి ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment