37.2 C
Hyderabad
May 2, 2024 14: 49 PM
Slider జాతీయం

నో కంప్రమైస్: వ్యతిరేకించేవారంతా దళిత పేదల వ్యతిరేకులే

anti dalits shaa

దేశంలో ఉన్న 70 శాతం మంది శరణార్థులు దళితులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారని అయన సీఏఏ వ్యతిరేకులను ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టమని నిరూపించాలని సవాల్ విసిరారు.సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారంతా దళిత, పేదల వ్యతిరేకులని చెప్పారు

Related posts

భారతరత్నం పీ.వీ

Satyam NEWS

ఎన్.ఎస్.పి క్యాంపులో ఇంటిగ్రేటేడ్ మార్కెట్ నిర్మాణాన్ని తక్షణమే నిలిపి వేయాలి

Satyam NEWS

పేదలకు ఆహారం పంచి పెట్టిన జనసేన నేతలు

Satyam NEWS

Leave a Comment