42.2 C
Hyderabad
May 3, 2024 17: 31 PM
Slider ముఖ్యంశాలు

అర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శికి హై కోర్టు షాక్

#APHighcourt

కోర్టు ధిక్కరణ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

కోర్టు ధిక్కరణ కేసులో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్‌.రావత్‌కు హైకోర్టు షాకిచ్చింది. రావత్‌కు హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకావాల్సిందిగా గతంలో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ కోర్టుకు ఆయన హాజరుకాకపోవడంతో న్యాయస్థానం వారెంట్‌ జారీ చేసింది. కేసు విచారణ జులై 12కు కోర్టు వాయిదా వేసింది. కాంట్రాక్టర్‌ వెంకటేశ్వర్‌రెడ్డి వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో విచారణ సందర్భంగా ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

నాలుగు సంవత్సరాలు గడిచినా నూతన ఆసరా పింఛన్లు మంజూరు చేయరా?

Satyam NEWS

బాధ్యతతో వ్యవహరించిన ఉద్యోగులకు కడప ఎస్ పి అభినందన

Satyam NEWS

దూరదర్శన్ వ్యూయర్ షిప్ లో ఊహించని పెరుగుదల

Satyam NEWS

Leave a Comment