35.2 C
Hyderabad
May 1, 2024 01: 39 AM
Slider హైదరాబాద్

సమస్యల పరిష్కారానికి పావని మణిపాల్ రెడ్డి కృషి

#AS Rao nagr

హైదరాబాద్ శివారులోని విజయపురి కాలనీ లో కలుషిత నీరు వస్తుందన్న ఫిర్యాదు మేరకు మంగళవారం ఏ.ఎస్.రావు నగర్ కార్పోరేటర్ పావని మణిపాల్ రెడ్డి వాటర్ వర్క్స్  ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సమస్యలపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సమస్య ల పరిష్కారానికి  ప్రణాళికను సిద్ధం చే సి  పనులను  త్వరితగతిన  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు  మణిపాల్ రెడ్డి  డి ఈ  బాలకృష్ణ డి జి యం కృష్ణ ఏఈ సంతోష్ రెడ్డి మెయింటినెన్స్ ఏఈ శ్రీనాథ్  కాలనీ ప్రెసిడెంట్ భూపతి రెడ్డి  రవీందర్ రెడ్డి స్వతంత్ర రెడ్డి మధుసూదన రావు కనకదుర్గ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Related posts

స్టడీ టూర్: జమ్మూకశ్మీర్‌ కు కేంద్ర మంత్రుల కమిటీ

Satyam NEWS

మట్టి వినాయక విగ్రహాలను పూజిద్దాం: దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Satyam NEWS

రేట్లు పెంచిన ప్రయివేటు ట్రావెల్స్ పై కేసులు

Satyam NEWS

Leave a Comment