23.7 C
Hyderabad
September 23, 2023 09: 07 AM
Slider ఆంధ్రప్రదేశ్

రేట్లు పెంచిన ప్రయివేటు ట్రావెల్స్ పై కేసులు

26toll

రేట్లు పెంచేసి ప్రయాణీకులను దోచుకుంటున్న ప్రయివేటు ట్రావెల్స్ పై రవాణాశాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. గత ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 6 బస్సులను సీజ్‌ చేసి, 295 కేసులు నమోదు చేశారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు బస్సులపై అధికారులు 42 కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు అధికారులు రూ.25వేల జరిమానా విధించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని కృష్ణా జిల్లా డీటీసీ పేర్కొన్నారు.

Related posts

పటిష్ట బందోబస్తు తో పదవ తరగతి పరీక్ష నిర్వహణ

Satyam NEWS

చట్టానికి చిక్కకుండా తప్పించుకు తిరుతుగున్న కామ పిశాచి

Satyam NEWS

కోరంటి వైద్య బృందం ప్రత్యేక క్యాంపు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!