37.2 C
Hyderabad
May 2, 2024 14: 38 PM
Slider నిజామాబాద్

అటెన్షన్: కరోనా జాగ్రత్తలపై గ్రామాలలో మైకు ద్వారా ప్రచారం

corona awarenes

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు రకాల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా బిచ్కుంద మండల కేంద్రంలో ఆటోను ప్రచార  రథం లా తయారు చేసి పుర వీధుల్లో తిప్పుతూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ మైకును ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ వెంకట్రావు శనివారం  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్, ఎస్సై కృష్ణ, ఎంపిడిఓ ఆనంద్, గ్రామ సర్పంచ్ శ్రీరేఖ రాజు, ఆరోగ్య బోధకులు దస్థిరం, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్ష ఆశా కార్యకర్తలు ఉన్నారు.

Related posts

తోట చంద్రయ్య పాడెను మోసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ జయంతి

Satyam NEWS

బండ్లగూడ,పోచారం స్వగృహ ఫ్లాట్లు యధాస్థితిలో అమ్మకానికి సిద్ధం

Satyam NEWS

Leave a Comment