36.2 C
Hyderabad
May 7, 2024 13: 13 PM
Slider కడప

బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మృతి…

#BadwelMLA

కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య (61) మృతి చెందాడు.

గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే ఈ రోజు తెల్లవారుజామున ఆయన అరుణాచల ఆసుపత్రిలో క్యాన్సర్ సంబంధిత చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచినారు.

2019లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వెంకటసుబ్బయ్య,ఆర్థోపెడిక్ సర్జన్ గానూ ప్రజలకు సేవలందించినారు.

2016లో వైసీపీ బద్వేలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు.

Related posts

శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు విరాళం అందచేత

Satyam NEWS

పిసిసి చీఫ్ గా రేవంత్: మొక్కులు చెల్లించుకున్న సీతక్క

Satyam NEWS

పి ఆర్ టి యు క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment