కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య (61) మృతి చెందాడు.
గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే ఈ రోజు తెల్లవారుజామున ఆయన అరుణాచల ఆసుపత్రిలో క్యాన్సర్ సంబంధిత చికిత్స పొందుతూ ఈ ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచినారు.
2019లో తొలిసారిగా ఎమ్మెల్యే అయిన వెంకటసుబ్బయ్య,ఆర్థోపెడిక్ సర్జన్ గానూ ప్రజలకు సేవలందించినారు.
2016లో వైసీపీ బద్వేలు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గా రాజకీయ ఆరంగ్రేటం చేశారు.