ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ వరద బాధితులకు ఒక కోటి 50 లక్షలు విరాళం ప్రకటించారు.
నివాసాలు పూర్తిగా వర్షపు నీటితో కొట్టుకుపోయిన వారికి ఆయన అండగా నిలిచారు.
అదే విధంగా పాతబస్తీలో బసవతారక రామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు బిర్యానీ ఏర్పాటు చేసి వారికి పంపించారు.