29.7 C
Hyderabad
April 29, 2024 09: 04 AM
Slider సినిమా

శ్రీ విజయ రాము పిక్చర్స్ బ్యానర్ పై  “బంగారు తల్లి” చిత్రం ప్రారంభం

#bangarutalli

సంధ్యా వర్శిని, అఖిల్, దేవర్శి ప్రధాన పాత్రల్లో శ్రీ విజయ రాము పిక్చర్స్ బ్యానర్ లో  ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  “బంగారు తల్లి” సనత్ నగర్ హనుమాన్ టెంపుల్ లో ఈ చిత్ర  పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సీనియర్ నటుడు బాబు మోహన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి  కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు  రాము, శ్రీమతి విజయ లకు ఈ సినిమాతో మంచి విజయం చేకూరాలని ఆయన కోరుకున్నారు. ఈ చిత్ర హీరో, హీరోయిన్ మాట్లాడుతూ… ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఇందులో తనకు నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు.  సంధ్యా వర్షిణి మాట్లాడుతూ..  ఈ చిత్రం లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాను.మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సాహిస్తున్న దర్శక. నిర్మాత లకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే పరంగా ఫుల్ కమర్షియల్,  ఎంటర్టైన్మెంట్ తో ఈ  చిత్రాన్ని తెరకెక్కి స్తామని దర్శకుడు ప్రదీప్ తెలిపారు. కథ కు  సంబంధించినంత వరకు  ఖర్చు కు  ఎక్కడా వెనుకాడకుండా  ఈ చిత్రాన్ని నిర్మిస్తామని నిర్మాతలు తెలిపారు.   సినిమాకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను త్వరలోనే తెలియజెస్తామని దర్శక. నిర్మాతలు తెలిపారు.

నటీనటులు :

A.J.సంధ్యా వర్షిణి, సాహిత్య, సావిత్రి, రత్నశ్రీ, దేవర్షి, అఖిల్ , K.L.N , అపూర్వ, సంధ్యా రాణి, రూప, జగదీష్, శంకర్ మహతి, నాగేంద్ర, శివరాజు తదితరులు…

టెక్నికల్ టీమ్..

నిర్మాత : బొద్దం రాము యాదవ్,   శ్రీమతి  విజయ, దర్శకత్వం : ప్రదీప్ V.R.A, కెమెరా : లక్ష్మణ్, ఫైట్స్ : డైమండ్ వెంకటేష్, ఎడిటింగ్ : సాయి కుమార్ ఆకుల, కొరియోగ్రఫీ : సుబ్బు, పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

Related posts

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు “స్పందన”

Satyam NEWS

దేవునిపల్లిలో కరోనా లక్షణాలతో భారమంతా దేవుడి మీదే

Satyam NEWS

Leave a Comment