39.2 C
Hyderabad
May 3, 2024 14: 43 PM
Slider మహబూబ్ నగర్

భగీరథ పైపు పగిలి చెరువును తలపిస్తున్న వైనం

#Bhagiratha bursts

చింతలపేట లో భగీరథ పైపు పగిలి చెరువును తలపిస్తుంది. గద్వాల జిల్లా కేంద్రంలోని 32 వ వార్డు చింతలపేట కాలనీలో మిషన్ భగీరథ పైపులైను పగిలి దాదాపు 30 రోజులు గడుస్తున్న పట్టించుకునే నాధుడు లేరని ఆ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఉన్నది చెరువు కాదని భగీరథ పైపు పగిలి నీరు వృధాగా వెళుతుందని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారిలో చలనం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీళ్లన్నీ ఇండ్లలోకి రోడ్లపైకి చేరుకొని ప్రజలు ఇబ్బందిని అధికారులు గుర్తించాలని వారు వేడుకుంటున్నారు.

Related posts

ఫిబ్రవరి 1న శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి తై అమావాస్య అభిషేకం

Satyam NEWS

ఖమ్మం అభివృద్ధికి యస్ డియఫ్ నిధులు

Murali Krishna

70 మంది ఆర్టీసీ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అధికారులు

Satyam NEWS

Leave a Comment