28.7 C
Hyderabad
April 26, 2024 08: 14 AM
Slider కడప

మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో చలో గుంతకల్లు

#Meda Vijaya Shekhar Reddy

రాజంపేట జిల్లా నందలూరు లో వైసీపీ యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నందలూరు ఐకెపిఎస్ నాయకులను కలుపుకొని రైల్వే సమస్యల పైన చలో గుంతకల్ చేపట్టారు.ఈ కార్యక్రమానికి నందలూరు మండలం అరవపల్లె నుంచి వైసీపీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుని కుమారుడు యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి ఆధ్వర్యం వహించారు.బ్రిటీష్ హయం లో ఒక్క వెలుగు వెలిగిన నందలూరు రైల్వే కేంద్రంలో

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, గతంలో మాదిరిగా అన్నీ ట్రైన్ లు నిలపాలని,ఉన్న కార్యాలయాలు తరలి పోకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులను గుంతకల్లు లో కలిసి కోరనున్నారు.ఆయన వెంట నాయకులు మస్తాన్,అరిగే హరిబాబు,ఆర్ముగం విశ్వనాధ్,బారతాల శ్రీధర్ యాదవ్,తుంటి రమణయ్య,మహేష్,మండెం నాగరాజు,డేవిడ్ కళ్యాణ్ రాజ్,రాజు,జుల్ఫీ,సుధాకర్ తదితర కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు.

Related posts

టిటిడి ఉద్యోగుల జాతీయ స‌మ‌గ్ర‌తా ప్ర‌తిజ్ఞ‌

Satyam NEWS

లోకో పైలట్ చంద్రశేఖర్ కుడి కాలు తొలగింపు

Satyam NEWS

హెల్పింగ్ హ్యాండ్: దేవరకొండ విజయ్ కు విరాళాల వెల్లువ

Satyam NEWS

Leave a Comment