42.2 C
Hyderabad
May 3, 2024 15: 41 PM
Slider ఆంధ్రప్రదేశ్

కంప్లయింట్: ఇప్పటికి ఏపి బిజెపికి సెగ తగిలింది

g v l narasimharao

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం తీరుపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. విపక్ష పార్టీల అభ్యర్థులపట్ల అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన పశ్చిమగోదావరి జిల్లాలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా అధికార పార్టీ  ఎమ్మెల్యేలు, మంత్రులు తీరు సరిగా లేదని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పరిస్థితులు చూస్తుంటే జగన్‌కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లినట్లు అనిపిస్తోందన్నారు.

Related posts

డముకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 4గురి మృతి

Satyam NEWS

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రదీప్ ని అభినందించిన రాచకొండ సీపీ

Satyam NEWS

బ్రదర్ అనిల్ కుమార్ సభలను విజయవంతం చేయండి

Bhavani

Leave a Comment