42.2 C
Hyderabad
May 3, 2024 18: 35 PM
Slider విశాఖపట్నం

డముకు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: 4గురి మృతి

#Araku Accident

విశాఖ జిల్లా అనంతగిరి మండలం డముకు  వద్ద  రాత్రి 7గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ కు చెందిన దినేష్ ట్రావెల్ టూరిస్ట్ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకుపోయింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 26 మంది వున్నారు. సంఘటన స్థలంలో  4   దుర్మరణం చెందగా అందులో ఒక చిన్నారి ఉన్నారు.

క్షతగాత్రులను శృంగవరపుకోట సామాజిక ఆస్పత్రికి తరలించారు. అయితే క్షతగాత్రులలో విషమ పరిస్థితిలో ఉన్న 10 మందిని విశాఖ కేజీహెచ్ కు  తరలించారు.

రాత్రి సమయం అవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది.

Related posts

ముఖ్యమంత్రి జిల్లాలోనే రేషన్ పంపిణీకి హంసపాదు

Satyam NEWS

ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాల్ ప్రారంభం

Satyam NEWS

జ్యోతిరావు పూలే పాఠశాల లో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment