42.2 C
Hyderabad
May 3, 2024 16: 50 PM
Slider నిజామాబాద్

టీఆర్ఎస్ లో చేరిన బిజెపి కార్పొరేటర్లు

#BJP Corporetors

నిజామాబాద్ జిల్లాలోని బిజెపి నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ అర్బన్ కి చెందిన ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల కూడా పాల్గొన్నారు.

బీజేపీ కార్పొరేటర్లు 8వ డివిజన్ విక్రమ్ గౌడ్,9వ డివిజన్ సాధు సాయి వర్ధన్, 50వ డివిజన్ బట్టు రాఘవేందర్(రాము) టీఆర్ఎస్ పార్టీలో చేరినవారిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన చూసి తాము ఆకర్షితులమయ్యామని వారు తెలిపారు.

Related posts

ధర్నాలతో దద్దరిల్లిన విజయనగరం కలెక్టరేట్

Satyam NEWS

ఘనంగా బొడ్రాయి మహాలక్ష్మి అంశ (శీతలా పరమేశ్వరి) ప్రతిష్ట

Satyam NEWS

వాగు వంకలు దాటిన ఓ తల్లీ క్షేమంగా తిరిగిరామ్మా

Satyam NEWS

Leave a Comment