28.7 C
Hyderabad
April 28, 2024 10: 26 AM
Slider నిజామాబాద్

సమాచార హక్కు చట్టం జుక్కల్ బాధ్యుల నియామకం

info act

అఖిల భారత ప్రజాసేవ సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జుక్కల్ నియోజకవర్గ అధ్యక్షులుగా కోటగిరి సతీష్ ను నియమించారు. కామారెడ్డి జిల్లా ఇంచార్జి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు చేతుల మీదుగా నియామక పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా నాయకులు శామ్ రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం వినియోగించే విధంగా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు మఠం విజయ్ కుమార్, వడ్ల నారాయణ, బంగారు రమేష్, గణేష్, కిరణ్, రాజశేఖర్ వివిధ  మండలాల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించిన ములుగు వాసి

Satyam NEWS

నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

విదేశీ మద్యం బ్రాండ్లను అక్రమంగా తయారుచేసే దంపతుల అరెస్టు

Satyam NEWS

Leave a Comment