23.2 C
Hyderabad
May 8, 2024 02: 34 AM
Slider హైదరాబాద్

మోడీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు శ్రీరామరక్ష

#kakkireniharish

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ బిజెపి బలపరిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అప్సిగూడ డివిజన్ బిజెపి అధ్యక్షులు కక్కిరేణి హరీష్ ఓటర్ల అభ్యర్థించారు.

ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో హయత్ నగర్, పేరు గూడెం , కమ్మగూడెం గ్రామంలోనీ నివసిస్తున్న ఓటర్లను కలిసి మునుగోడు బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కమలం పువ్వు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని బిజెపి అధ్యక్షులు కక్కిరేణి హరీష్ ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టి ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ బిజెపి బలపరిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని హరీష్ కోరారు. ప్రచార కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ బిజేపి సీనియర్ నాయకులు సంజయ్ పటేల్, సుమన్ రావు, హేమంత్ మాలే, శివ గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

రాష్ర్ట‌ప‌తి ప‌ర్య‌ట‌న‌.. ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ఆదేశం

Sub Editor

బై మిస్టేక్ : విమానాన్నికూల్చేసింది మేమే: ఇరాన్

Satyam NEWS

లాఠీచార్జికి నిరసనగా కూకట్ పల్లి బిజెవైఎం నిరసన

Satyam NEWS

Leave a Comment