38.2 C
Hyderabad
May 2, 2024 20: 08 PM
Slider నిజామాబాద్

ఆసుపత్రి మూసేసి అర్హతలేని డాక్టర్ పరార్

#RMPDoctor

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా మరో ఆస్పత్రి  అనే శీర్షికన సత్యం న్యూస్ లో  కథనం వెలువడిన విషయం తెలిసిందే.

ఈ వార్తకు జిల్లా అధికారులు స్పందించి శుక్రవారం  విచారణకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆసుపత్రి  డాక్టర్ ఆస్పత్రిని మూసి వేసి పరారయ్యారు.

దీంతో తను  చేస్తున్న వృత్తి ఎంతటి విలువైనదో ఈ ఘటనతోనే స్పష్టమవుతున్నది. ఇప్పటికైనా అధికారులు ఇటువంటి  అర్హత లేకుండా చికిత్సలు చేస్తున్న డాక్టర్లపై కోరడా ఝుళిపించాలని స్థానికులు కోరుతున్నారు.

Related posts

ఫిబ్ర‌వ‌రి 1న రథసప్తమికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Satyam NEWS

పల్లా కు పట్టం కడతామని పట్టభద్రుల తీర్మానం

Satyam NEWS

కరోనా ఎఫెక్ట్: కామారెడ్డిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్

Satyam NEWS

Leave a Comment