ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల వ్యవస్థకు న్యాయం చేయండి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హుజూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు షేక్.మన్సూర్ అలీ మాట్లాడుతూ గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్...