25.2 C
Hyderabad
May 8, 2024 10: 28 AM
Slider ముఖ్యంశాలు

25న వైభవంగా మహాంకాళి బోనాల జాతర

#talasani srinivasayadav

ఈ సంవత్సరం ఘనంగా ఆషాఢ బోనాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

జులై 11 న గోల్కొండ బోనాలు, 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాలు, ఆగస్టు 1 వ తేదీన హైదరాబాదు బోనాల ఉత్సవాలు జరుగుతాయి.

ఆషాడమాసం బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCHRD) లో నేడు అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

గత సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా బోనాలను నిర్వాహించుకోలేక పోయామని అందువల్ల ఈ సారి ఈ నెల 25 న రాష్ట్ర ప్రభుత్వం తరపున బోనాల ఉత్సవాల నిర్వహణ ఉంటుందని ఆయన తెలిపారు.

దీని కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.

Related posts

తప్పుడు కేసులు పెట్టి కొల్లు రవీంద్రపై క్ష సాధింపు చర్యలు

Satyam NEWS

భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసిఆర్ అహంకారాన్ని వీడాలి

Satyam NEWS

మండల ఆర్.ఎమ్.పి(రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సంఘం సమావేశం

Satyam NEWS

Leave a Comment