37.2 C
Hyderabad
May 1, 2024 14: 42 PM
Slider ముఖ్యంశాలు

అమ్మవారు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి

రామంతాపూర్ భరత్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవానికి ముఖ్య అతిథులుగా నగర మాజీ మేయర్ బొంతు రాంమోహన్ , రామంతపూర్ మాజి కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు లు హజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ అమ్మవారు ఆశీస్సులతో నియోజకవర్గంలోని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిట్టి సభ్యులు మరియు టిఅర్ఎస్ నాయకులు గంధం నాగేశ్వరరావు, క్రిష్ణ రెడ్డి,మధుసూదన్ రెడ్డి ,ఇంద్రసేనా రెడ్డి,సంపత్ రావు,శ్రీనివాస్ రెడ్డి ,తుట్ నరసింహ, వెంపటి శ్రీను,ప్రశాంత్,రవి,మనీష్,లక్శ్మి అక్క, సమీర్, సాలార్,బోసాని పవన్,అనంద్,నందు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

అనుమతి ఇవ్వకపోయినా వినాయకచవితి జరుపుకుంటాం

Satyam NEWS

ఉదయగిరిలో మారుతున్న రాజకీయం

Bhavani

మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం

Bhavani

Leave a Comment