తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 19 నుండి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. సెప్టెంబరు 18న అంకురార్పణ నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో విశేషమైన రోజుల వివరాలిలా ఉన్నాయి. సెప్టెంబరు 19న – ధ్వజారోహణం, సెప్టెంబరు 23న – గరుడసేవ, సెప్టెంబరు 24న – స్వర్ణరథోత్సవం, సెప్టెంబరు 26న – రథోత్సవం, సెప్టెంబరు 27న – చక్రస్నానం, ధ్వజావరోహణం నిర్వహిస్తారు.