38.2 C
Hyderabad
May 3, 2024 19: 46 PM
Slider ముఖ్యంశాలు

రూఫ్ లేచిపోయినా.. ఆగని బస్ డ్రైవర్

#Bus driver

మహారాష్ట్రలో ఓ ఆర్టీసీ బస్సు రూఫ్ లేచిపోయింది. అందులో ఉన్న 40మంది ప్రయాణికులు ఆపండి… ఆపండి అని ఆర్తనాదాలు చేసినా వినిపించుకోని ఆ డ్రైవర్ అలాగే బస్సును నడిపారు.

దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన గడ్చిరోలి జిల్లాలో జరిగింది. ప్రయాణికుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్పై చర్యలు తీసుకుంటామని MSRTC వైస్ ఛైర్మన్ శేఖర్ ఛన్నే తెలిపారు.

Related posts

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

Satyam NEWS

పాకిస్తాన్ లో త్వరలో సార్వత్రిక ఎన్నికలు?

Satyam NEWS

జగన్ రాజకీయ చిత్రానికి సెన్సార్ కత్తెరలు

Satyam NEWS

Leave a Comment