తెలంగాణకు చెందిన న్యాయవాద దంపతులు గట్టు వామన రావు, పీవీ నాగమణిల హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులు.....
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రోడ్ షో నిర్వహించారు. భారీ కాన్వాయ్తో హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 20 న జరిగే బహిరంగ సభాస్థలి పరిశీలన కోసం...
ఏఓబి లోని గంపకొండఅటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడిగట్ట పంచాయతీ మరిగట్ట వద్ద గాలింపులు నిర్వహించిన BSF పోలీసులు భారీ...
రెండు రోజులుగా పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో బంధీ అయి పోలీసులు వేసిన గింజలు తింటూ కోడిపుంజు లాకప్ లో కూత పెడుతున్న ఘటన జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది....
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 2023-24కు సంబంధించిన ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా.. అనుకున్న విధంగా అడ్మిషన్లు జరగడం లేదు. ఏటా నమోదయ్యే అడ్మిషన్లతో పోలిస్తే…...
యమునా నది 205.33 మీటర్ల డేంజర్ మార్క్ దాటి 206.24 మీటర్లకు చేరకుందని సెంట్రల్ వాటర్ కమిషన్ తెలిపింది. 207.49 మీటర్లు దాటితే తీవ్ర వరదలు వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. నార్తర్న్...
భార్యపై కోపంతో కన్న బిడ్డలను చంపుకున్నాడో తండ్రి! భార్య తనకు దూరంగా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోందనే కసితో రగిలిపోయిన భర్త, పథకం ప్రకారం ఆ చిన్నారులు చదువుకుంటున్న బడికి వెళ్లాడు! ఇంటికెళదాం పదండి...
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అనేకచోట్ల వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చని పేర్కొంది....
ప్రకాశం జిల్లా దర్శి లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి బస్సు అదుపుతప్పి సాగర్ బ్రాంచి కాలువలో పడడంతో ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతుల్లో ఆరుగురు మహిళలుతో పాటు ఒక...
దేశంలో జరిగిన పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ లైవ్ హోస్ట్ యాంకర్ శివాని సేన్ చనిపోయారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే బ్రెయిన్ సంబంధిత అనారోగ్య సమస్య కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు...