ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. తన మొదటి భార్య ఇన్స్టాగ్రాం రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాలను రెండవ భార్య కోసేసిన ఘటన నందిగామలోని అయ్యప్ప నగర్లో తీవ్ర కలకలం రేపింది....
భార్యపై కోపంతో కన్న బిడ్డలను చంపుకున్నాడో తండ్రి! భార్య తనకు దూరంగా పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోందనే కసితో రగిలిపోయిన భర్త, పథకం ప్రకారం ఆ చిన్నారులు చదువుకుంటున్న బడికి వెళ్లాడు! ఇంటికెళదాం పదండి...
చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. తిరుపతి బెంగళూరు హైవేపై రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు చనిపోయినట్టు తెలుస్తోంది. కాగా, కాయగూరల వాహనం...
జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా లోతైన లోయలో పడి జూనియర్ కమీషన్డ్ ఆఫీసర్ (JCO) సహా ముగ్గురు జవాన్లు మరణించారు. ఈ విషయాన్ని సైన్యం బుధవారం వెల్లడించింది....
దక్షిణ లెబనీస్ ఓడరేవు నగరం టైర్లోని పాలస్తీనా శిబిరంలో పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అనేక మంది మృతి చెందారు. చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా తెలిపింది. బుర్జ్ అల్-షెమాలి క్యాంప్లోని...
నాగాలాండ్లో దారుణం జరిగింది. మోన్ జిల్లాలో ఉగ్రవాదులనుకొని సాధారణ పౌరులపై కాల్పులు జరిపారు భద్రతా బలగాలు. జవాన్ల కాల్పుల్లో 14మంది సాధారణ పౌరులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రహంతో భద్రతాబలగాల వాహనాలను తగలబెట్టారు...
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాంలో నాన్ లోకల్ లేబర్పై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వలస కూలీలపై ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. కూలీల...