26.7 C
Hyderabad
May 16, 2024 08: 12 AM

Category : ప్రపంచం

Slider ప్రపంచం ముఖ్యంశాలు

పంజాబ్ లో చైనా డ్రోన్లతో పాకిస్తాన్ ఆగడాలు

Satyam NEWS
చైనా రూపొందించిన డ్రోన్లను వినియోగిస్తూ పాకిస్తాన్ అక్రమంగా భారత్ లోకి ఆధునాతన ఆయుధాలను, మాదకద్రవ్యాలను పంపిస్తున్నది. గత నెల రోజులుగా ఈ వ్యవహారం శృతి మించడంతో భారత సరిహద్దు భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి....
Slider ప్రపంచం ముఖ్యంశాలు

చంద్రయాన్‌-2 తాజా చిత్రాలివే

Satyam NEWS
చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన చిత్రాలను ఇస్రో ట్వీట్‌ చేసింది. ఆర్బిటర్‌లోని హై రిజల్యూషన్‌ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ఈ చిత్రాలు తీసిందని పేర్కొంది. చంద్రుడిపై నైసర్గిక స్వరూపం అధ్యయనం చేయడానికి ఈ...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

భర్త భార్య మధ్యలో ఇరుక్కున్న మాజీ ప్రియుడు

Satyam NEWS
పెళ్లాం పోతే పోయింది కానీ ఏడున్నర లక్షల డాలర్లు సంపాదించాడు ఒక పెద్దమనిషి. నిజంగా ఇది నిజం. వాషిగ్టన్ కు చెందిన కెవిన్ హోవర్డ్ కేవలం ఆఫీసు పనితోనే బిజీగా ఉండటం తనను పట్టించుకోకపోవడం,...
Slider ప్రత్యేకం ప్రపంచం

పాకిస్తాన్ లో మళ్లీ సైనిక పాలన తప్పదా?

Satyam NEWS
దారుణమైన ఆర్ధిక మాంద్యంలో చిక్కుకుని విలవిల లాడుతున్న పాకిస్తాన్ లో మళ్లీ సైనిక పాలన రానున్నదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు త్వరలోనే పదవీ గండం పొంచి ఉన్నట్లు...
Slider ప్రత్యేకం ప్రపంచం

మహాత్మాగాంధీని అవమానించిన చైనా

Satyam NEWS
మహాత్మా గాంధీ 150వ జయంతిని జరపకుండా అడ్డుకున్న చైనా ఆయనను దారుణంగా అవమానించింది. మహాత్ముడి జయంతిని ప్రతి ఏటా అక్టోబర్ 2వ తేదీన బీజింగ్ లోని ఛోయాంగ్ పార్క్ లో నిర్వహించేవారు. దశాబ్ద కాలం...
Slider ప్రపంచం సంపాదకీయం

మోడీ ముందా ట్రంప్ కుప్పిగంతులు?

Satyam NEWS
తాను మంచి మధ్యవర్తిని అని పదే పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తో భారత్ మాట్లాడేలా చేయడానికే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. జమ్మూ కాశ్మీర్ అంశంపై తాను మధ్యవర్తిత్వం వహిస్తానని గత...
Slider ప్రపంచం సంపాదకీయం

మోడీకి వీసా తిరస్కరించిన దేశమేనా అది?

Satyam NEWS
ఔర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అని నినాదం తీసుకున్న బిజెపి మోడీని మళ్లీ ప్రధానిని చేసుకున్నట్లే ఇప్పుడు ఔర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అంటున్నారు భారత ప్రధాని నరేంద్రమోడీ. అమెరికా అధ్యక్షుడు...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

హౌడీ మోడీపై వాణిజ్య వర్గాల ఆశలు

Satyam NEWS
గత ఏడాది అమెరికా- భారత్ మధ్య జరిగిన వాణిజ్యం విలువ 142 బిలియన్ డాలర్లు. అదే అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్యం విలువ 737 బిలియన్ డాలర్లు. ఇప్పుడు చైనా వాణిజ్యాన్ని తగ్గించి...
Slider ప్రపంచం సంపాదకీయం

హౌడీ మోడీ లో అసలు కీలకం ఇది

Satyam NEWS
అమెరికా కాలమానం ప్రకారం 22వ తేదీ ఉదయం 10.45 గంటలకు హ్యూస్టన్ లోని ఎన్ ఆర్ జి స్టేడియంలో దాదాపు 50 వేల మంది భారత సంతతి అమెరికన్లు పాల్గొనే హౌడీ మోడీ కార్యక్రమం...
Slider ప్రపంచం ముఖ్యంశాలు

వైట్ హౌస్ దగ్గర కాల్పుల్లో ఒకరి మృతి

Satyam NEWS
వాషింగ్టన్‌లోని వైట్ హౌజ్‌కు సమీపంలోని వీధుల్లో రాత్రి 10గం. ప్రాంతంలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు పారిపోయాడని. కాల్పుల...