33.7 C
Hyderabad
April 29, 2024 23: 42 PM
Slider ముఖ్యంశాలు

బాబ్రీ విధ్వంసంపై సిబిఐ కోర్టు తీర్పు హర్షణీయం

#NuneBalRaj

బాబ్రీ మసీదు  కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితర నేతలను నిర్దోషులుగా తేల్చుతూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని బిజెపి కేంద్ర రాష్ట్ర సమన్వయకర్త నూనె బాల్ రాజ్ అన్నారు.

వాస్తవం ఎప్పుడూ ఓడిపోదు. ఇంతకాలం అవాస్తవాలు ప్రచారం చేసిన వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది అని ఆయన అన్నారు.

బాబ్రీ మసీదును అసాంఘిక శక్తులు కూల్చి వేస్తుంటే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి వంటి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని కోర్టు గుర్తించిన విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నూనె బాల్ రాజ్ తెలిపారు.

సుదీర్ఘ కాలం కేసు నడిచినా న్యాయమే గెలిచింది బాబ్రీ మసీదు కూల్చివేత పథకం ప్రకారం జరగలేదని ఇందులో కుట్రకోణం ఏమీ లేదని కోర్టు తేల్చడం శుభపరిణామం.

ఈ తీర్పును ప్రజలంతా స్వాగతించాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని ఆయన అన్నారు.

Related posts

సి-డాక్ తో సిబిఐటి అవగాహన ఒప్పందం

Bhavani

తీవ్ర మనస్తాపం చెందిన ఏపి చీఫ్ సెక్రటరీ ఎల్ వి సుబ్రహ్మణ్యం

Satyam NEWS

కామారెడ్డిలో సెల్ టవర్ ఎక్కిన గర్గుల్ వాసి

Satyam NEWS

Leave a Comment