చర్లపల్లిలోని రామ్టెక్ పరిశ్రమను నేడు సి బి ఐ టి విద్యార్థులు సందర్శించారు. ఈ కంపెనీ సియెన్ సి మెషీన్లను ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేస్తుంది. సండ్విక్, ఆర్సిఐ , డిఆర్ డిఓ మొదలైన కంపెనీలకు ఆ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. 5 యాక్సిస్ మిల్లింగ్ మరియు 7 యాక్సిస్ టర్నింగ్ మెషీన్ల వంటి అధునాతన యంత్రాలను ఉపయోగించి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. పాల్గొనే విద్యార్థులు సియెన్ సి మ్యాచింగ్, పార్ట్ ప్రోగ్రామింగ్, ప్రాసెస్ ప్లానింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్పెక్షన్కు సంబంధించిన అంశాలు నేర్చుకున్నారని డాక్టర్ బి వి ఎస్ రావు తెలిపారు.
previous post
next post