40.2 C
Hyderabad
May 2, 2024 17: 27 PM
Slider జాతీయం

పిఎం కేర్స్ నిధికి సిఐఎస్ఎఫ్ 16 కోట్ల విరాళం

#Amit Shah

కరోనా మహమ్మారిపై ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో నిరవధికంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా పిఎం కేర్స్ నిధికి విరాళాలు వస్తూనే ఉన్నాయి. కోవిడ్19 మహమ్మారికి వ్యతిరేకంగా కేంద్రప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని బలోపేతం చేస్తూ, సిఐఎస్ఎఫ్ డిజి, ఇతర అన్ని ర్యాంకులకు చెందిన సిబ్బంది వారి ఒక రోజు జీతాన్ని PM-CARES నిధికి అందించారు.

ఈ మొత్తం16కోట్ల రూపాయలు ఉంటుందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. వారి నిస్వార్థ సేవకు దేశం రుణపడి ఉంటుందని ఆయన అన్నారు.

Related posts

“బ్యాక్ డోర్” బ్లాక్ బస్టర్ అవ్వాలి: లవ్లీ హీరో ఆది సాయికుమార్

Satyam NEWS

ఈ సారి పులివెందులలో జగన్ కు కష్టమే…

Satyam NEWS

రూ.2.10 కోట్లతో అభివృద్ది పనులకు శంకుస్థాపనలు

Satyam NEWS

Leave a Comment