42.2 C
Hyderabad
April 30, 2024 18: 55 PM
Slider హైదరాబాద్

ఉప్పల్‌లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ: నేర్ధం భాస్కర్‌గౌడ్‌

#uppalclayganesh

మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌ నియోజకవర్గ కేంద్రంలో  గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో బాగంగా ఎంపి సంతోష్‌  ఆదేశాల మేరకు  పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టాలనే సంకల్పంతో  టీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి నేర్దం భాస్కర్‌గౌడ్‌ సిడి గణేశా మట్టి విగ్రహాలను  ఉప్పల్‌ సర్కిల్‌లో  ఉచితంగా పంచడం జరిగింది. ఈ సందర్బంగా నేర్దం భాస్కర్‌గౌడ్‌ మాట్లాడతూ ప్రజలందరూ మట్టి విగ్రహాలను పెట్టి గణపతిని పూజించాలని కోరారు. కరోనా నియమ నిభందనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ,పాడిపంటలతో ప్రజలు ఆనందంగా ఉండాలని అన్నారు.

Related posts

నువ్వంతే…….

Satyam NEWS

విజయవాడ లో దారుణం: రెండు నెలల్లోనే భార్యను చంపిన భర్త

Satyam NEWS

నయా ట్రెండ్ :మార్కెట్లోకి డిజిటల్ గర్ల్ ఫ్రెండ్స్

Satyam NEWS

Leave a Comment