సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టౌన్ హాల్ నందు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం నియోజకవర్గ స్థాయి క్రిస్టియన్ సోదరి సోదరీమణులుకు క్రిస్టమస్ సందర్భంగా దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో RDO వెంకరెడ్డి తహసిల్దార్ వజ్రాల జయశ్రీ పట్టణ మున్సిపాలిటీ చైర్మన్ గెల్లీ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మార్కెట్ కమీటీ చైర్మన్ కడియం వెంకట రెడ్డి, నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శ్రీలత రెడ్డి,MPP గూడెపు శీను, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నియోజకవర్గం లోని 7 మండలాల పాస్టర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.