క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ కానుకగా ప్రతి సంవత్సరం అందజేయడం జరుగుతోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి హైదరాబాద్ లో పేద క్రైస్తవలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా కేక్ కట్ చేసి కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ చార్చీ సభ్యులు తెలంగాణ యూనైటేడ్ క్రైస్తవ, పోస్టర్ ఆసోసియేషన్ 33 జిల్లాల ప్రధాన కార్యదర్శి గోనె సాల్మోన్ రాజ్, మోదటి పాస్టర్ రెవ్.డాక్టర్ జీ.సామ్యేల్, పాస్టర్ రెవ్. డేవిడ్ పి.గొల్లపల్లి, అధ్యక్షుడు డి.ఎన్. జీమీ, కార్యదర్శి డేవిడ్ మనోహర్, కోశాధికారి రాజ్ దాన్యిల్, చీఫ్ డీకాన్ ఏ.విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ హేమలత యాదవ్, హిమాయత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు యాదగిరి, మాజీ వార్డ్ కమిటీ సభ్యులు రాజేందర్ కుమార్, సయ్యద్ బీన్ కార్వన్, ప్రభాకర్, శ్రీకాంత్, ఆటాస్, కృష్ణ యాదవ్, బాబు యాదవ్, మాధవి, కల, తదితరులు పాల్గొన్నారు.