33.7 C
Hyderabad
April 30, 2024 01: 02 AM
Slider ఆంధ్రప్రదేశ్

దీపావళి కోటి కాంతులు నింపాలి: సీఎం జగన్మోహన్ రెడ్డి

jagan_reddy

దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు.

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు.

Related posts

ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక ప్రాణం కోల్పోయిన జర్నలిస్ట్

Satyam NEWS

ఒకే కుటుంబంకు చెందిన నలుగురు హత్య

Bhavani

భార్య కోసం చెమటోడుస్తున్న అఖిలేష్ యాదవ్

Satyam NEWS

Leave a Comment