33.7 C
Hyderabad
April 29, 2024 23: 54 PM
Slider మెదక్

రైతు‌ను రాజు‌ చేయడమే ప్రభుత్వ లక్ష్యం

#harishrao

రైతును రాజు‌ చేయడమే లక్ష్ఖంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. అందు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని పథకాలను  తెలంగాణ ‌రాష్ట్రంలో అమలు చేస్తున్నారని కొనియాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద‌ 50‌ వేల‌ కోట్ల రూపాయలు అందజేశారన్నారు. ఈ‌ సందర్భాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని  నివాసంలో మంత్రి హరీశ్ రావును ఉమ్మడి జిల్లాల డీసీఎంఎస్ ఛైర్మన్లు  కలిసి కృతజ్ఞతలు ‌తెలిపారు. సంక్రాంతి శుభాకాంక్షలు ‌చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వారిని అభినందిస్తూ సీఎం‌ కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా డీసీఎంఎస్ ఛైర్మన్లు రైతులతో మమేకమయి పని చేయాలన్నారు.

Related posts

వరంగల్ మెంటల్లీ ఛాలెంజ్ డ్ స్కూల్ లో పతాకావిష్కరణ

Satyam NEWS

రాజ్ దాసిరెడ్డికి డబుల్ ధమాకా!!

Satyam NEWS

వరల్డ్ గ్రేటెస్ట్ బ్రాండ్ అండ్ లీడర్ గా శిద్దా సుధీర్

Satyam NEWS

Leave a Comment