సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది.
అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకొని సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును హుజుర్ నగర్ 10వ,వార్డుకు చెందిన లబ్ది దారుడు కంచర్ల నర్సిరెడ్డి కి 60,000 రూపాయల విలువ గల చెక్కును శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.