31.2 C
Hyderabad
May 2, 2024 23: 48 PM
Slider నల్గొండ

అనారోగ్య బాధితుడికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్ పంపిణీ

#MLA Saidireddy

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో  సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ కార్యక్రమం జరిగింది.

అనారోగ్యంతో ఆపరేషన్ చేయించుకొని సిఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును హుజుర్ నగర్ 10వ,వార్డుకు చెందిన లబ్ది దారుడు కంచర్ల నర్సిరెడ్డి కి 60,000 రూపాయల విలువ గల చెక్కును శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదివారం అందజేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బర్త్ డే గిఫ్ట్: అడవుల సంరక్షణకు పునరంకితం అవుదాం

Satyam NEWS

రాజ్ న్యూస్ రిపోర్ట‌ర్ కుటుంబానికి చెక్ పంపిణీ….!

Satyam NEWS

స్ప్రెడ్ ఇన్: దుబాయిలో భారత నర్సుకు కరోనా వైరస్

Satyam NEWS

Leave a Comment