23.7 C
Hyderabad
May 8, 2024 05: 25 AM
Slider వరంగల్

పిల్లలు, తల్లులకు ఎక్కువ పౌష్టికాహారం ఇవ్వాలి

#motherandchild

పిల్లలు పెరుగుదల వారు తీసుకునే సమతుల ఆహారం పైనే ఆధారపడి ఉంటుందని మహిళ శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆర్ జె డి కె.ఝాన్సీ  అన్నారు.

ఆమె నేడు ములుగు జిల్లా జంగాలపల్లి 3 వ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణమాసం కార్యక్రమముకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి డిడబ్ల్యూఓ ప్రేమలత, సీడీపీఓ లక్ష్మీ, డీపీఎం చౌహన్ కూడా హాజరయ్యారు. చైల్డ్ లైన్, సఖి, ఐసీపీస్ కార్యాలయాలను కూడా ఝాన్సీ సందర్శించారు.

Related posts

అస్సాం ఎన్నికల పరిశీలకురాలుగా సీతక్క

Satyam NEWS

విద్యుత్ షాక్ తో ఇళ్లు కాలిపోయిన బాధితులకు ఆర్థిక సహాయం

Satyam NEWS

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

Satyam NEWS

Leave a Comment