38.2 C
Hyderabad
May 5, 2024 20: 14 PM
Slider ప్రత్యేకం

కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ

#chandrababu

కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగుళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగుళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Related posts

భారతీయుడి కోసం పాక్ కోర్టుల్లో పోరాడుతున్న పాక్ పౌరుడు

Satyam NEWS

జీవకోటి ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్ సంచులు

Satyam NEWS

స్వయంకృషితో రాణిస్తున్న యువతకు మాజీ మంత్రి జూపల్లి శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment