అస్సాం ఎన్నికల పరిశీలకురాలుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి , ములుగు ఎమ్మెల్యే సీతక్క నియమింపబడ్డారు.
ఈ మేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ జితేందర్ సింగ్ నియామక పత్రం విడుదల చేశారు. అస్సాం రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.