38.2 C
Hyderabad
May 1, 2024 20: 33 PM
Slider జాతీయం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

sonia gandhi

కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ఎఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఎకె ఆంటొని తదితర నేతలు పాల్గొన్నారు.

Related posts

MIM warning: రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఖతం

Satyam NEWS

వాసవి కన్యకాపరమేశ్వరి గుడిపై అధికారుల ప్రతాపం

Satyam NEWS

పశ్చిమ బెంగాల్ లో బిజెపి కార్యకర్తలపై దాడులకు నిరసన

Satyam NEWS

Leave a Comment