26.2 C
Hyderabad
February 14, 2025 00: 38 AM
Slider జాతీయం

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

sonia gandhi

కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ఎఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, రాహుల్‌ గాంధీ, మోతీలాల్‌ వోరా, ఎకె ఆంటొని తదితర నేతలు పాల్గొన్నారు.

Related posts

కల్వకుర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Satyam NEWS

పెనుకొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం అస్తవ్యస్తం

mamatha

ఖాకీలు చూస్తుండగానే మైనర్లు డ్రైవింగ్… అందునా నిబంధనలు అతిక్రమించి….!

Satyam NEWS

Leave a Comment