25.2 C
Hyderabad
May 8, 2024 07: 31 AM
Slider నిజామాబాద్

మేం హిందువులకు వ్యతిరేకం కాదు

02TH-THGRP-OWAISI-1

తాము హిందువులకు వ్యతిరేకం కాదని, కేవలం ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లకు మాత్రమే తాము వ్యతిరేకమని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లిం యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని నరేంద్రమోదీపై ఆయన నిప్పులు చెరిగారు. భారతదేశం అన్ని మతాల సంగమమని, ఈ దేశాన్ని మోదీ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను సెక్యులర్‌గా ఉంచుతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తన పౌరసత్వాన్ని అడిగే హక్కు మోదీకి లేదని అసద్ పేర్కొన్నారు. తాను హిందువులకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

Related posts

రేపటి నుంచి గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం

Satyam NEWS

కూరగాయల మార్కెట్లలో ధరల పట్టికలు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

Leave a Comment