36.2 C
Hyderabad
May 15, 2024 18: 46 PM
Slider గుంటూరు

జగన్ వైఖరికి నిరసనగా తాడికొండలో భారీ ప్రదర్శన

Tadikonda

అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరికి నిరసనగా ఈ రోజు ఉదయం తాడికొండ అడ్డ-రోడ్డు సెంటర్ వద్ద భారీ ఎత్తున రాస్తారోకో జరిగింది. మూడు రాజధానుల ప్రకటనను వారు తీవ్రంగా ఖండించారు. బి.ఎన్.రావు కమిటీ తప్పుడు నివేదికకు నిరసనగా వంటా-వార్పు చేశారు.

రోడ్లపై ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతుకులీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తాడికొండ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ సంఘీభావం వ్యక్తం చేశారు.

Related posts

రాజంపేట అన్నమయ్య జిల్లా కోసం రిలే నిరాహార దీక్ష

Satyam NEWS

కుల్గాంలో ఉగ్రదాడులు.. కూలీలపై కాల్పులు.. ఇద్దరు మృతి

Sub Editor

మందుల కుంభకోణంలో ముందుకు అడుగేయని ఏపి

Satyam NEWS

Leave a Comment