35.2 C
Hyderabad
May 1, 2024 01: 37 AM
Slider నిజామాబాద్

కార్డన్ అండ్ సెర్చి: ప్రజల భద్రతకు నిర్బంధ తనిఖీలు

corden and scerch

కామారెడ్డి జిల్లా పిట్ల మండలంలోని చిన్నకొడప్గల్ గ్రామంలో గురువారం తెల్లవారుజామున డీఎస్పీ దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇందులో సరిఅయిన ధ్రువీకరణ పత్రాలు లేని వంద బైక్ లు ఎనిమిది ఆటోలను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా బాన్స్ వాడ  డీఎస్పీ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ తనిఖీలు చేపట్టామని ప్రజలు ఇబ్బందుల పడ్డప్పటికీ పోలీసులకు సహకరించాలన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటువంటి కార్యక్రమాలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు  నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సిఐ టాటా బాబు ఎస్సై సుధాకర్ పోలీస్ బృందం ఉన్నారు.

Related posts

నూతన సంవత్సరంలో అందరికి అందుబాటులో హాక్ ఐ యాప్

Satyam NEWS

మద్యం మత్తు కోసం శానిటైజర్ తాగి ఇద్దరి మృతి

Satyam NEWS

క్షిపణి దాడులు ఆపని ఉత్తర కొరియా

Satyam NEWS

Leave a Comment