38.2 C
Hyderabad
April 29, 2024 21: 50 PM
Slider రంగారెడ్డి

శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా

#srichaitanyacollege

హైదరాబాద్ శివారులోని  నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా విలయతాండవం చేస్తున్నది. నిన్న 17 మంది విద్యార్థులకు, నేడు మరో 17 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. ఈ కాలేజీలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు.

Related posts

శోభాయమానంగా ఆరంభమైన శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

Satyam NEWS

ఏబిఎన్ ఓవర్ యాక్షన్: పోలీసుల కట్టడి

Satyam NEWS

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి

Satyam NEWS

Leave a Comment