హైదరాబాద్ శివారులోని నార్శింగిలో ఉన్న శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా విలయతాండవం చేస్తున్నది. నిన్న 17 మంది విద్యార్థులకు, నేడు మరో 17 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కరోనా సోకిన మొత్తం విద్యార్థుల సంఖ్య 31కి చేరింది. ఈ కాలేజీలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు.
previous post