నంద్యాల జిల్లా శ్రీశైలం లో నేటి నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దసరా ఉత్సవాలు అక్టోబరు 24వ తేదీతో ముగియనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు, వాహనసేవలు, అమ్మవారికి నవదుర్గ అలంకరణలు, పురవీధుల్లో గ్రామోత్సవం జరుగుతాయి. లోకకల్యాణం కోసం ప్రతీరోజు జపాలు, పారాయణలు, రుద్రయాగం, చండీయాగం నిర్వహిస్తారు. ఈ రోజు భ్రమరాంబాదేవి ఉత్సవమూర్తికి శైలపుత్రి అలంకారం ఉంది. అలాగే స్వామి అమ్మవార్లకు భృంగివాహనసేవ ఉంటుంది.
previous post
next post