ఇండోనేషియా లో హానీమూన్ కు వెళ్లిన హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆకస్మికంగా మృతి చెందిన దురదృష్టకర సంఘటన జరిగింది. ఈ నెల 13న భార్య శ్రావణి తో కలిసి వంశీ హనీమూన్ కు వెళ్లాడు. బాలిలో స్కూబా డైవింగ్ కు వెళ్లి అక్కడ హార్ట్ స్ట్రోక్ కు గురైన వంశీ కృష్ణ మరణించాడు. నాగోల్ అల్కాపురి కాలనీ లో నివాసం ఉంటున్న వంశీ కృష్ణ ఇటీవల సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించాడు.
previous post