హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడశపల్లె లోని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి మీద ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఏర్పాటు చేసిన భేటీలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్ లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పాల్గొన్నరు,
previous post