37.2 C
Hyderabad
April 30, 2024 11: 18 AM
Slider హైదరాబాద్

అభివృద్ధి నిర్మాణ పనులకు భూమి పూజ

#uppal

ఉప్పల్ డివిజన్ లో పలు అభివృద్ధి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి  ,కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి తో కలిసి భూమి పూజ చేశారు.  శుక్రవారం డివిజన్ లోని కురుమనగర్ లో రూ.16 లక్షలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, న్యూ భరత్ నగర్ లో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సీడీపీ నిధులతో  చేపట్టనున్నారు. సందర్భంగా కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పనులను వెంటనే చేపట్టి సకాలంలో పూర్తి  చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని  అధికారులకు సూచించారు. కార్యక్రమంలో న్యూ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శేఖర్ ,సల్ల ప్రభాకర్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి ,కురుమనగర్ కాలనీ అధ్యక్షులు కంచర్ల కొమురయ్య  ,గోవింద్ కుమారస్వామి ,ఉప్పల్ హిల్స్ అధ్యక్షులు అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

వైట్ హౌస్ దగ్గర కాల్పుల్లో ఒకరి మృతి

Satyam NEWS

సదాశివ శర్మకు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

Satyam NEWS

MGNREGS బిల్లులను కాంట్రాక్టర్లకు చెల్లించక పోతే హైకోర్టు ను ఆశ్రయిస్తాం

Satyam NEWS

Leave a Comment