29.7 C
Hyderabad
April 29, 2024 07: 27 AM
Slider కరీంనగర్

గుండెపోటు తో డీఐఈఓ మృతి

#DIEO

కరీంనగర్ ఇంటర్ బోర్డ్ విధ్యాధికారిణి (డీఐఈఓ ) రాజ్యలక్ష్మి గుండెపోటుతో మరణించారు. కరీంనగర్ చైతన్య పురిలో నివాసముంటున్న రాజ్యలక్ష్మి స్వస్థలం సిరిసిల్ల. 3 సంవత్సరాల ఏడు నెలలుగా కరీంనగర్ ఇంటర్ బోర్డ్ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్యలక్ష్మి మృతి పట్ల జిల్లా మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ కర్ణన్, ఉద్యోగుల సంఘం నాయకులు ఆంజనేయ రావు సంతాపం ప్రకటించారు.

Related posts

తెలుగు టీవీ రైటర్స్‌ అసోసియేషన్‌ కార్డుల డిస్ట్రిబ్యూషన్‌

Bhavani

దేశ్ కా నేత కేసిఆర్ డాకుమెంటరీ ఫిల్మ్ షూటింగ్ ప్రారంభం

Bhavani

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Sub Editor

Leave a Comment